byసూర్య | Wed, Apr 17, 2024, 03:25 PM
స్వర్గీయ వెంకయ్య -తులిశమ్మ ఙ్ఞాపకార్ధం వారి కుమారులు వీరాంజనేయులు ఏర్పాటుచేసిన చలివేంద్రంను ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ.. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నదని నిత్యం పరిసర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.