రాముల వారి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Wed, Apr 17, 2024, 03:25 PM

గంగాధర మండలం కురిక్యాల, ఉప్పరమల్యాల, గ్రామాలలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. స్వామివారికి పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నా రు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

వినోద్ కుమార్ ను గెలిపించండి: బీఆర్ఎస్ నేతలు Tue, Apr 30, 2024, 10:46 AM
భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు Tue, Apr 30, 2024, 10:39 AM
బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM