byసూర్య | Wed, Apr 17, 2024, 03:25 PM
గంగాధర మండలం కురిక్యాల, ఉప్పరమల్యాల, గ్రామాలలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. స్వామివారికి పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నా రు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.