ఉచిత మజ్జిగ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వ విప్

byసూర్య | Wed, Apr 17, 2024, 02:10 PM

శ్రీ రామనవమి పురస్కరించుకొని వేములవాడ దేవస్థానం ఆవరణలో పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగను అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రతి సంవత్సరం మంత్రి పొన్నం భక్తుల కోసం మజ్జికను వితరణ చేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM