బూరుగుపల్లి సత్యసాయి మందిరంలో అంబలి పంపిణీ

byసూర్య | Wed, Apr 17, 2024, 02:07 PM

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో స్థానిక శ్రీ సత్య సాయి సేవ మందిరంలో శ్రీరామనవమి పురస్కరించుకొని అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాల నరసయ్య మాట్లాడుతూ ఈ అంబలి కేంద్రం వేసవికాలం మొత్తం సుమారుగా 41 రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM