byసూర్య | Wed, Apr 17, 2024, 02:05 PM
జహీరాబాద్ శాసన పరిధిలోని బాగారెడ్డి నగర్ కాలనీలో శ్రీ స్వామి వివేకానంద గణేష్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద కమిటీ మెంబర్స్, కాలనీ పెద్ద చిన్న ప్రతి ఒక్కరూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.