కష్టకాలంలో వదిలేసి పోయారు: బిఆర్ఎస్ నాయకుల ఆవేదన

byసూర్య | Wed, Apr 17, 2024, 01:45 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో మంగళవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులపై బుధవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు హోదాలు అనుభవించి, పార్టీ అధికారం నుంచి దూరం కాగానే కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి అధికారం కోసం మళ్ళీ అధికార పార్టీలోకి చేరారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించండి Tue, Apr 30, 2024, 01:25 PM
మల్లు రవిని ఎంపీగా గెలిపించండి Tue, Apr 30, 2024, 01:23 PM
మే 24న పాలీసెట్ ప్రవేశ పరీక్ష Tue, Apr 30, 2024, 01:21 PM
తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలి: ఎమ్మెల్యే Tue, Apr 30, 2024, 01:17 PM
దేశ భద్రత, అభివృద్ధి మోదీతోనే సాధ్యం Tue, Apr 30, 2024, 01:13 PM