ప్రారంభమైన రెండు బండ్ల ఎద్దుల గిరక పోటీలు

byసూర్య | Wed, Apr 17, 2024, 01:42 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో బుధవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇన్విటేషన్ రెండు బండ్ల ఎద్దుల గిరక పోటీలను మూలమల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలో 20 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ గిరిక పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM