మే 24న పాలీసెట్ ప్రవేశ పరీక్ష

byసూర్య | Tue, Apr 30, 2024, 01:21 PM

పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా 'పాలిసెట్' మే 24 న నిర్వహించనున్నట్లు మంగళవారం వనపర్తి జిల్లా కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రశేఖర్ తెలిపారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఈ రోజు వరకు, రూ. 300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు https: //polycet. sbtet. telangan. gov. in చూడాలన్నారు.


Latest News
 

ఇవాళ తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Tue, May 21, 2024, 10:48 AM
హోరాహోరీగా కుస్తీ పోటీలు Tue, May 21, 2024, 10:41 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM