తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలి: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Apr 30, 2024, 01:17 PM

జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి, తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


Latest News
 

హోరాహోరీగా కుస్తీ పోటీలు Tue, May 21, 2024, 10:41 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM