దేశ భద్రత, అభివృద్ధి మోదీతోనే సాధ్యం

byసూర్య | Tue, Apr 30, 2024, 01:13 PM

దేశ భద్రత, అభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీ తోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఎంపీగా డీకే అరుణ ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు. ఫ్లోర్ లీడర్ రఘుపాల్ రెడ్డి పాల్గొన్నారు.


Latest News
 

మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్‌ వ్యవహారంలో ట్విస్ట్.. తీసుకెళ్లింది ఎవరో తెలిసి Fri, May 17, 2024, 08:01 PM
యాదాద్రి చిన్నారికి రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌కు సాయం.. ఇంతలోనే విషాదం Fri, May 17, 2024, 07:57 PM
ఈ నెల 20 వరకు వర్షాలు.. ఆ జిల్లాలకు అతి భారీ వర్షసూచన Fri, May 17, 2024, 07:54 PM
జూబ్లీహిల్స్‌లో స్థల వివాదం.. తెలంగాణ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ Fri, May 17, 2024, 07:50 PM
భర్తను చంపి గుండెపోటుగా నమ్మించింది.. 3 నెలల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు Fri, May 17, 2024, 07:47 PM