డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

byసూర్య | Wed, Apr 17, 2024, 01:36 PM

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జోగులాంబ గద్వాల జిల్లాలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ రితిరాజ్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారి నేరసమీక్ష నిర్వహించారు. మిస్సింగ్, ప్రాపర్టీ, రోడ్డు ప్రమాదాల కేసుల ఫైల్స్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. బార్డర్ చెక్ పోస్టుల వద్ద పటిష్టంగా ఉంచాలని, కేసులు పెండింగ్ లో ఉంచవద్దన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM