సివిల్స్ లో సత్తా చాటిన పాలమూరు బిడ్డలు

byసూర్య | Wed, Apr 17, 2024, 01:38 PM

సివిల్స్ ఫలితాలలో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం మొత్తం 6 గురికి రాగా అనన్యరెడ్డి (దేవరకద్ర) జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అక్షయ దీపక్ (మహబూబ్ నగర్)కు 196వ ర్యాంకు, ఎహతేదా ముపసిర్(ఆత్మకూర్)కు 278వ ర్యాంకు, యశ్వంత్ నాయక్(వెల్దండ- పోచమ్మగడ్డ తండా) 627వ ర్యాంక్, అనుప్రియ (బాలానగర్-తిరుమలగిరి) 914వ ర్యాంక్, శశికాంత్ (జడ్చర్ల- చాకలిగడ్డ తండా) 891వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.


Latest News
 

బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM