byసూర్య | Wed, Apr 17, 2024, 12:49 PM
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పరిధిలో గల స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో బుధవారము నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలు మాట్లాడుతూ. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలని సూచించారు.