కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశం

byసూర్య | Wed, Apr 17, 2024, 12:49 PM

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పరిధిలో గల స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో బుధవారము నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలు మాట్లాడుతూ. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలని సూచించారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM