byసూర్య | Wed, Apr 17, 2024, 12:12 PM
భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చనిపోయిన రోజు ఇవాళ. తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన ఆయన MA పట్టా పొంది దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పని చేసి ఉపాధ్యాయ వృత్తికి వన్నె వచ్చాడు. స్వాతంత్య్ర భారతదేశానికి 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతి పదవిని చేపట్టారు.