ఇవాళ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి

byసూర్య | Wed, Apr 17, 2024, 12:12 PM

భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చనిపోయిన రోజు ఇవాళ. తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన ఆయన MA పట్టా పొంది దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పని చేసి ఉపాధ్యాయ వృత్తికి వన్నె వచ్చాడు. స్వాతంత్య్ర భారతదేశానికి 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతి పదవిని చేపట్టారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM