చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

byసూర్య | Wed, Apr 17, 2024, 01:06 PM

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులలో చిన్నలచ్చి ప్రశాంత్ అనే విద్యార్థి మంగళవారం మృతి చెందాడు. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురి కాగా.. హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి స్వగ్రామం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామం కాగా.. పాఠశాలలో ఐదవ తరగతిలో చేరిన విద్యార్థి ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM