byసూర్య | Tue, Apr 16, 2024, 06:44 PM
సివిల్స్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లాకు ఖ్యాతి దక్కింది. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి ఆల్ ఇండియాలో మూడో ర్యాంకు సాధించింది అనన్య రెడ్డి. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన దోనూర్ సురేష్ రెడ్డి- మంజుల పెద్ద కూతురు అనన్య రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల గ్రామ ప్రజలు వర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకే ఖ్యాతి తెచ్చిందని పలువురు కొనియాడారు.