సివిల్స్ ఫలితాల్లో జిల్లాకు ఖ్యాతి

byసూర్య | Tue, Apr 16, 2024, 06:44 PM

సివిల్స్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లాకు ఖ్యాతి దక్కింది. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి ఆల్ ఇండియాలో మూడో ర్యాంకు సాధించింది అనన్య రెడ్డి. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన దోనూర్ సురేష్ రెడ్డి- మంజుల పెద్ద కూతురు అనన్య రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల గ్రామ ప్రజలు వర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకే ఖ్యాతి తెచ్చిందని పలువురు కొనియాడారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM