బలీదుపల్లిలో విచారణ చేపట్టిన డిఎస్పి

byసూర్య | Tue, Apr 16, 2024, 06:36 PM

అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి నాడు దళిత ఎంపీటీసీ గణేష్ పై దాడి నిమిత్తం అడ్డాకుల పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది. మంగళవారం బలిదుపల్లి గ్రామంలో సాక్షులు తో డీఎస్పి వేంకటేశ్వరులు నేరుగా మాట్లాడారు. కులం పేరుతో దూషించినందుకు వారికి తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపారు. ఆయన వెంట అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్, రైటర్ శంకర్ నాయక్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM