అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వ్యవసాయ మోటార్లు

byసూర్య | Tue, Apr 16, 2024, 06:34 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సంకాపురం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 22 వ్యవసాయ మోటార్లకు సంబంధించిన పరికరాలు కాలి బూడిదయ్యయి. గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. 22 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్ల పరికరాలైన స్టార్టర్లు, పైపులు తదితరాలు కాలిపోయాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM