శ్రీరామ నవమి వేడుకలకు పోలీస్ బందోబస్తు

byసూర్య | Tue, Apr 16, 2024, 06:31 PM

ప్రజలు శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 69 చోట్ల శ్రీరామ నవమి పురస్కరించుకొని స్వామి వారి కళ్యాణాలు, రథోత్సవాలు, శోభాయాత్రలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయా ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని చెప్పారు. పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM