పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డికి రేవంత్ రెడ్డి విషెష్

byసూర్య | Tue, Apr 16, 2024, 06:26 PM

తెలుగు రాష్ట్రాల సివిల్స్ విజేతలకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మందికి పైగా ఎంపికవటంతో సీఎం సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామనికి చెందిన దోనూరు సురేష్ రెడ్డి కూతురు దోనూరు అనన్యరెడ్డికి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాలమూరు బిడ్డ మూడో ర్యాంకు సాధించడంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM