సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

byసూర్య | Tue, Apr 16, 2024, 06:20 PM

ముదిరాజ్ లను బిసి డి గ్రూప్ నుండి బిసి ఏ గ్రూపులోకి మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో మంగళవారం నారాయణపేట పట్టణంలో సీఎం చిత్రపటానికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా సరాఫ్ నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని జనగర్జన సభ సాక్షిగా ప్రకటించారని అన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM