మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష: ఎస్పీ

byసూర్య | Tue, Apr 16, 2024, 06:04 PM

నాగర్ కర్నూల్ పరిసర ప్రాంతాలలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి న్యాయమూర్తి రామయ్య ఒకరోజు జైలు శిక్షతోపాటు 2500 జరిమానా, బస్టాండు దగ్గర అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఒకరిపై షీ టీం వాళ్ళ కంప్లైంట్ మేరకు మంగళవారం కేస్ పెట్టి జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాహన దారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరికలు జారీ చేశారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM