బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

byసూర్య | Tue, Apr 16, 2024, 05:38 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలానికి చెందిన పలువురు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మాజీ ఎంపీ మల్లురవి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. సింగిల్ విండో అధ్యక్షులు సురేందర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు హమీద్, రాజా రంగారావు, యుగంధర్ రావు, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM