కొందరు నాయకుల చేరికలపై అసంతృప్తి

byసూర్య | Tue, Apr 16, 2024, 05:40 PM

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మంగళవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు పార్టీలో చేరిన కొందరు నాయకులు తమను పలు ఇబ్బందులకు గురి చేశారని, భౌతిక దాడులు చేశారని, కేసులు పెట్టారని అలాంటివారిని చేర్చుకోవడం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM