పెండింగ్ కూలీ డబ్బులు చెల్లించాలి

byసూర్య | Tue, Apr 16, 2024, 05:35 PM

ఉపాధిహామీ కూలీలకు రోజుకు 600 కూలి చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జుల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం గనిమోని బండ, తీర్మాలపూర్ గ్రామాలలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM