టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

byసూర్య | Tue, Apr 16, 2024, 05:33 PM

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కౌకుంట్ల మండలం అప్పంపల్లి రైతు కన్వీనర్ శాంతి రెడ్డి, మాజీ ఎంపిటిసి గోవర్ధన్ యాదవ్, మాజీ సర్పంచ్ అనంతరెడ్డి, మాజీ వార్డ్ మెంబర్లు ఆంజనేయ రెడ్డి, గూరకొండ శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి మాజీ ఉపసర్పంచ్ మండ్ల రాజ, కొత్తకోట మాజీ ఎంపీటీసీ సంజీవుడు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరగా, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM