పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Tue, Apr 16, 2024, 05:14 PM

అనారోగ్యంతో బాధపడుతూ నయం కాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన జాల శ్రీరాములు(48) రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనోవేదనతో పురుగుల మందు తాగి మృతిచెందాడు. భార్య జాల జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు మంగళవారం తెలిపారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM