పార్టీ మార్పు పై వివరణ ఇచ్చిన ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు

byసూర్య | Tue, Apr 16, 2024, 05:18 PM

ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు మంగళవారం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మాపై మండల బిఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మండలంలో అభివృద్ది పనులకు సంబంధించి కల్వలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు పనులు చేస్తుండగా మా పనులకు అధికారులు అడ్డుపడడం జరిగింది. ఎందుకు అడ్డుపడుచున్నారని వారిని అడగగా.. పంట పొలం దగ్గర సీసీ వేస్తున్నారని ఎంఎల్ఏ ఆపమన్నారని తప్పుడు సమాచారం ఇచ్చారని ఎంపీపీ పోకల మండిపడ్డారు.


Latest News
 

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ధరలు Thu, May 16, 2024, 03:08 PM
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ Thu, May 16, 2024, 03:05 PM
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి Thu, May 16, 2024, 03:01 PM
రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టవా?: కేటీఆర్‌ Thu, May 16, 2024, 01:55 PM
ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులు Thu, May 16, 2024, 01:06 PM