భూతం ముత్యాలకు ఉగాది స్వర్ణ నంది పురస్కారం

byసూర్య | Tue, Apr 16, 2024, 05:06 PM

నాంపల్లిలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన చెందిన ప్రముఖ కవి, రచయిత భూతం ముత్యాలు సూర్యుడు అనే లఘు చిత్రానికి రాసిన పాటకు సోమవారం ఉగాది స్వర్ణనంది పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞ శర్మ హాజరయ్యారు. ఈ పురస్కారాన్ని ఆదర్శ కళానియం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు చేరాల ప్రకాష్ లలిత దంపతులు నిర్వహణలో హైదరాబాదులో తెలంగాణ సారస్వత పరిషత్ భవన్ లో నంది పురస్కారం అందజేశారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM