byసూర్య | Tue, Apr 16, 2024, 01:30 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జంగంపేట గ్రామ సమీపంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో గ్రామస్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాంతపు పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.