నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

byసూర్య | Tue, Apr 16, 2024, 12:31 PM

భవితరాలకు మన సనాతన ధర్మం తెలియపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్టు సేవలందిస్తుంది. ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా సూర్యాపేట జిల్లాకేంద్రంలో మంగళవారం స్థానిక విద్యానగర్లో హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన జెర్రిపోతుల మల్లేష్ పుత్రిక విజయరాణి వివాహా నిమిత్తం మంగళసూత్రం, మెట్టెలు, నూతన వస్త్రాలు అందజేశారు. దాతలు యమ ప్రభాకర్ పుష్పలత, యామా ప్రమోద్ దీప్తి, పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM