byసూర్య | Mon, Apr 15, 2024, 04:12 PM
మహబూబ్ నగర్ టౌన్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం కొత్తగంజిలో ఎంపీ అభ్యర్థి అరుణమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీ పార్టీలో చేరిన కొత్తగంజ్, సింహగిరి, సంజయ్ నగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు పిట్టల యాదయ్య ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ పార్లమెంటు కో కన్వినర్ కరణ్, తదితరులు పాల్గొన్నారు.