ఓబీసీ మోర్చ అధ్యక్షులు పిట్టల యాదయ్య ఆద్వర్యంలో బీజేపీలో చేరిక

byసూర్య | Mon, Apr 15, 2024, 04:12 PM

మహబూబ్ నగర్ టౌన్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం కొత్తగంజిలో ఎంపీ అభ్యర్థి అరుణమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీ పార్టీలో చేరిన కొత్తగంజ్, సింహగిరి, సంజయ్ నగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు పిట్టల యాదయ్య ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ పార్లమెంటు కో కన్వినర్ కరణ్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM