రాజీనామా ను వెనక్కి తీసుకున్న నేతలు

byసూర్య | Mon, Apr 15, 2024, 04:13 PM

నారాయణపేట పట్టణానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు రథంగ్ పాండు రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగ ఆయన తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రాజీనామా చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిమూద్ అలీ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సోమవారం డీకే అరుణ తోపాటు కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు.


Latest News
 

యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు Sat, Oct 19, 2024, 07:44 PM
గుండు కొట్టించిన ఎస్సై, మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం Sat, Oct 19, 2024, 07:42 PM
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు Sat, Oct 19, 2024, 07:40 PM
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్ Sat, Oct 19, 2024, 07:38 PM
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఎప్పుడిస్తారు..? Sat, Oct 19, 2024, 07:36 PM