వీధిలైట్ల నిర్వహణపై దృష్టి పెట్టాలి

byసూర్య | Mon, Apr 15, 2024, 04:04 PM

గద్వాల పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి పగలు వీధిలైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఇలా వెలగడం వల్ల కరెంటు వృధాతో పాటు ఎస్ఈడి బల్బుల సామర్థ్యం తగ్గుతుందని పట్టణవాసులు అంటున్నారు. 2, 3, 10, 11, 20 వార్డుల్లో పగటిపూట వెలుగుతున్న విద్యుత్ లైట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వేసవిలో విద్యుత్తు వృధాను అరికట్టాలని సోమవారం ఆయా వార్డుల ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM
త్రాగునీటి నాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలి......జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Oct 19, 2024, 03:43 PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం Sat, Oct 19, 2024, 03:38 PM