రైస్ మిల్లు యజమాని పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

byసూర్య | Fri, Apr 12, 2024, 05:01 PM

ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలోని సాయి కృష్ణ రైస్ మిల్లు యజమాని రాజేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రభుత్వానికి అందజేయాల్సిన 1. 8 కోట్ల రూపాయల విలువ గల సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించినట్లు ఇటీవల జరిపిన తనిఖీల్లో గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. సివిల్ సప్లై డిఎం దేవదాస్ చేత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించగా, ఆయనపై కేసు నమోదు అయినట్లు చెప్పారు.


Latest News
 

కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు Sat, Oct 19, 2024, 02:00 PM
అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ Sat, Oct 19, 2024, 01:57 PM
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్ Sat, Oct 19, 2024, 01:53 PM
భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM