కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

byసూర్య | Fri, Apr 12, 2024, 05:05 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం పరిధిలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని కోరారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM