రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి

byసూర్య | Fri, Apr 12, 2024, 04:52 PM

కొల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం రాజా గారి బంగ్లా ముందు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్ ) ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎస్ రాష్ట్ర నాయకులు బాల పీరు మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న వలస పాలనకు భూస్వామ్య పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు రైతు సంఘం నిర్వహించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM