పార్లమెంటు బూత్ స్థాయి సమ్మేళనంకు కౌకుంట్ల బిజెపి నాయకులు

byసూర్య | Fri, Apr 12, 2024, 04:51 PM

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బూత్ స్థాయి సమ్మేళనం శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి సమీపంలోని బృందావన్ గార్డెన్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనముకు కౌకుంట్ల మండల కేంద్రం నుండి బీజేపీ నాయకులు బయలుదేరారు. పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ స్థాయిపై నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు Sat, Oct 19, 2024, 07:44 PM
గుండు కొట్టించిన ఎస్సై, మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం Sat, Oct 19, 2024, 07:42 PM
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు Sat, Oct 19, 2024, 07:40 PM
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్ Sat, Oct 19, 2024, 07:38 PM
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఎప్పుడిస్తారు..? Sat, Oct 19, 2024, 07:36 PM