ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

byసూర్య | Fri, Apr 12, 2024, 04:28 PM

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. సూర్యాపేట జాతీయరహదారిపై బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతులు నవీద్ , నిఖిల్ రెడ్డి, రాకేష్ గా గుర్తించారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో వ్యక్తి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.


Latest News
 

సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే Sun, Oct 20, 2024, 02:06 PM
బిటి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు Sun, Oct 20, 2024, 01:50 PM
గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి Sun, Oct 20, 2024, 01:49 PM
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి Sun, Oct 20, 2024, 01:40 PM
నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత Sun, Oct 20, 2024, 12:27 PM