పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Oct 20, 2024, 01:40 PM

TG: రాష్ట్రంలోని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌ రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌-2024 ముగింపు వేడుకలకు శనివారం సీఎం హాజరయ్యారు. పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు నిర్మిస్తామని, వచ్చే ఏడాది 1-5 క్లాసులతో ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తామని అన్నారు.


Latest News
 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం Sun, Oct 20, 2024, 06:08 PM
ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు Sun, Oct 20, 2024, 05:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు Sun, Oct 20, 2024, 03:23 PM
రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి Sun, Oct 20, 2024, 03:20 PM
చెరువుల వద్ద నిర్మాణాలను కూల్చివేస్తారనే ప్రచారంపై క్లారిటీ Sun, Oct 20, 2024, 03:06 PM