కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు

byసూర్య | Sun, Oct 20, 2024, 03:23 PM

రైతు భరోసా కల్పించాలని బొమ్మలరామారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ, 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నిర్వీర్యమని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ సంపూర్ణంగా అమలు కాలేదని తెలిపారు. ప్రజా పాలన అని చెప్పుకోవడమే తప్ప ప్రజలను గాలికి వదిలేసారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM