రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి

byసూర్య | Sun, Oct 20, 2024, 03:20 PM

TG: రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి చెందిన సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా గొర్రెలు రైలు పట్టాల మీదకి చేరుకున్నాయి. ఈ సమయంలో గుర్తు తెలియని రైలు వాటిని ఢీకొట్టడంతో శీర్ష గ్రామానికి చెందిన నజభీమయ్య అనే వ్యక్తికి సంబంధించిన 170 గొర్రెలు, 10 మేకలు మృతి చెందాయి. మృతి చెందిన జీవాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM