గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి

byసూర్య | Sun, Oct 20, 2024, 01:49 PM

గంగపుత్రులు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యం లో జగిత్యాల పట్టణంలోని చింత కుంట చెరువు వద్ద ఆదివారం హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి పాల్గొన్నారు


Latest News
 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం Sun, Oct 20, 2024, 06:08 PM
ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు Sun, Oct 20, 2024, 05:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు Sun, Oct 20, 2024, 03:23 PM
రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి Sun, Oct 20, 2024, 03:20 PM
చెరువుల వద్ద నిర్మాణాలను కూల్చివేస్తారనే ప్రచారంపై క్లారిటీ Sun, Oct 20, 2024, 03:06 PM