బిటి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు

byసూర్య | Sun, Oct 20, 2024, 01:50 PM

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామం నుండి శ్రీ రామ్ నగర్ గ్రామానికి 1 కోటి 54 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరుకు చొరవ చూపిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్లో గ్రామస్థులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొంపల్లి రాజమౌళి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


Latest News
 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం Sun, Oct 20, 2024, 06:08 PM
ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు Sun, Oct 20, 2024, 05:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు Sun, Oct 20, 2024, 03:23 PM
రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి Sun, Oct 20, 2024, 03:20 PM
చెరువుల వద్ద నిర్మాణాలను కూల్చివేస్తారనే ప్రచారంపై క్లారిటీ Sun, Oct 20, 2024, 03:06 PM