సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Sun, Oct 20, 2024, 02:06 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ మైదానంలో ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి సీఎం కప్పు ర్యాలీని టార్చ్ వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం Sun, Oct 20, 2024, 06:08 PM
ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు Sun, Oct 20, 2024, 05:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు Sun, Oct 20, 2024, 03:23 PM
రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి Sun, Oct 20, 2024, 03:20 PM
చెరువుల వద్ద నిర్మాణాలను కూల్చివేస్తారనే ప్రచారంపై క్లారిటీ Sun, Oct 20, 2024, 03:06 PM