భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

byసూర్య | Fri, Apr 12, 2024, 03:18 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం పరిధిలోగల ఊరేళ్ల గ్రామంలో స్థానికుల ఆధ్వర్యంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కన్నుల పండువగ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపి సిసి క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, టిపిసిసి జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM