కోదండ రామాలయంలో పారిశుద్ధ్య పనులు

byసూర్య | Fri, Apr 12, 2024, 03:00 PM

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో శుక్రవారం శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీకోదండ రామాలయంలో, పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ.. శ్రీరామ నవమి పండగ సందర్భంగా ముందస్తుగా శ్రీకోదండ రామాలయం లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పండుగ రోజు ఆలయ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM