నల్లమందు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

byసూర్య | Fri, Apr 12, 2024, 03:57 PM

నిషేధిత నల్లమందు విక్రయిస్తున్న వ్యక్తి ని గురువారం మీర్ పేట్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. రాజస్థాన్ కు చెందిన అగ్రీవత్ సంతోశ్ దాస్, బుద్దారామ్ స్నేహితులు. ప్రశాంత్ నగర్ లో నివసిస్తూ కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లమందును తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో విక్రయించాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి అగ్రీవత్ సంతో శ్రీసును అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM