byసూర్య | Thu, Apr 11, 2024, 10:55 PM
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, బోనకల్, మధిర, ముదిగొండ, చింతకాని మండలాలలో గురువారం రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాలలోని ఈద్గాలలో మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.