రంజాన్ ప్రార్ధనాలలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామ

byసూర్య | Thu, Apr 11, 2024, 10:56 PM

ఖమ్మం రూరల్ ప్రాంతం అయినటువంటి గొల్లగూడం ఈద్గాలో గురువారం నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలలో ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.


Latest News
 

సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM
హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ Wed, Oct 23, 2024, 11:50 AM
ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్. Wed, Oct 23, 2024, 11:34 AM
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM